వార్తలకు తిరిగి వెళ్లండి

పరిచయస్తుడేనని నమ్మి ఇంట్లోకి రానిచ్చిన వృద్ధురాలు రాజమ్మ పై మధుకర్ అనే వ్యక్తి దాడికి పాల్పడి బంగారం అపహరించాడు. కరీంనగర్ కిసాన్నగర్లో జరిగిన ఈ ఘటనలో సొత్తుతో పారిపోతున్న నిందితుడిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
రాజమ్మ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.
Comments
Loading comments...

