వార్తలకు తిరిగి వెళ్లండి

శేరిలింగంపల్లికి చెందిన జాఫర్ అలీని సైబర్ నేరగాళ్లు నకిలీ ‘మాస్టర్ క్యాపిటల్’ యాప్ ద్వారా రూ.6.90 లక్షలు మోసగించారు. వాట్సాప్లో పరిచయమై భారీ లాభాలు వస్తాయని నమ్మించారు.
మొదట రూ.15 వేల ఉపసంహరణకు అనుమతించి, ఆపై నష్టాల పేరుతో పలు దఫాలుగా డబ్బు బదిలీ చేయించారు. సెబీ వివరాలు కోరగా స్పందించకపోవడంతో మోసాన్ని గుర్తించిన బాధితుడు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
Comments
Loading comments...

