Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి

Follow Udayam on Google
Saychi kumar Aug 29, 2026 4:48 PM కామరెడ్డిGeneral
నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాలి - Udayam
ఎల్లారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు మంజూరు చేయాలని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కోరారు. శనివారం హైదరాబాద్లో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కను కలిసి వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో మౌలిక వసతులు కల్పన కోసం రూ.100 కోట్లు మంజూరు చేయాలని ఆయన కోరారు. గత ప్రభుత్వం గ్రామాల అభివృద్ధిని పట్టించుకోలేదని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.

Comments

G
Loading comments...