వార్తలకు తిరిగి వెళ్లండి

పేదల ఆరోగ్య భద్రతకు ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్ఎఫ్) ఎంతగానో తోడ్పడుతుందని కరీంనగర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.
నగరంలోని తన క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గానికి చెందిన 121 మంది బాధితులకు రూ.27,46,000 విలువైన ఆర్థిక సహాయ చెక్కులను ఆయన స్వయంగా అందజేశారు. నిరుపేదలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.
Comments
Loading comments...

