Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్: రూపారెడ్డి హత్యను నిరసిస్తూ ప్రైవేటు ఉపాధ్యాయులు ఆందోళన

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Aug 21, 2026 12:52 PM నిర్మల్General
నిర్మల్: రూపారెడ్డి హత్యను నిరసిస్తూ ప్రైవేటు ఉపాధ్యాయులు ఆందోళన - Udayam
ప్రిన్సిపల్ రూపా రెడ్డి హత్యను నిరసిస్తూ నిర్మల్ లో ప్రైవేటు టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ప్రైవేట్ ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి ప్ల కార్డులు ప్రదర్శిస్తూ తమ నిరసనను తెలిపారు. మంచిర్యాల చౌరస్తా నుండి అంబేద్కర్ చౌరస్తా వరకు ర్యాలీగా వెళ్లారు. దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలన్నారు.

Comments

G
Loading comments...