వార్తలకు తిరిగి వెళ్లండి

సరస్వతి కెనాల్ ద్వారా సాగునీటిని విడుదల చేయడంలో ప్రత్యేక చొరవ తీసుకుని రైతుల ప్రయోజనాల కోసం కృషి చేసిన నిర్మల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జ్ కూచాడి శ్రీహరిరావు కు మామడ మండల రైతులు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సందర్భంగా మామడ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన రైతులు పెద్ద సంఖ్యలో శ్రీహరిరావు నివాసానికి చేరుకుని ఆయనను ఘనంగా సన్మానించారు.
Comments
Loading comments...

