వార్తలకు తిరిగి వెళ్లండి

నియోజకవర్గ రైతుల సాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు నిర్మల్ కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిశారు. పరివాహక ప్రాంతాల రైతుల స్థితిగతులను వివరించారు.
సానుకూలంగా స్పందించిన అయన సరస్వతి కాలువ ద్వారా నీటి నీటి విడుదలకు సంబంధిత అధికారులతో మాట్లాడారు. ఈనెల 13న ఆదివారం వారాబంది పద్ధతిన నీటి విడుదల చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

