వార్తలకు తిరిగి వెళ్లండి
నిర్మల్ జిల్లా కేంద్రంలోని చింతకుంట వాడలోని మరియం
నగల దుకాణంలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది.
స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించగా వెంటనే స్పందించిన సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఆదివారం కావడంతో మూసి ఉన్న షాపులో షార్ట్ సర్క్యూట్ తో మంటలు చెలరేగాయి అప్రమత్తమైన స్థానికులు షాపు యజమానికి సమాచారం అందించారు.
Comments
Loading comments...

