వార్తలకు తిరిగి వెళ్లండి

తమ దీర్ఘకాలిక సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ ఉద్యోగులు సమరభేరి మోగించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో గురువారం మహాధర్నా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉద్యోగులు తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతూ నిరసన తెలిపారు. దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుందని ఇంతకాలం వేచి చూశామని తెలిపారు.
Comments
Loading comments...

