వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లా కేంద్రంలోని ఆదర్శనగర్ లో గల
ఓ ఉన్నత పాఠశాలలో కృష్ణాష్టమి వేడుకలు సాంప్రదాయ పద్ధతులలో ముందస్తుగా ఘనంగా నిర్వహించారు.
శ్రీకృష్ణునికి ప్రత్యేక పూజలు నిర్వహించి సాంప్రదాయ పద్ధతులలో నైవేద్యాలు సమర్పించుకున్నారు. విద్యార్థులు శ్రీకృష్ణుని వేషధారణ లో ఆటపాటలతో సందడి చేశారు. ఇందులో పాఠశాల చైర్మన్ గొల్లపల్లి శ్రీనివాస్ గౌడ్ , ప్రిన్సిపల్ మాధవి ఉపాధ్యాయ బృందం విద్యార్థులు ఉన్నారు.
Comments
Loading comments...

