Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిర్మల్ ఎస్ ఐ ఆర్ పున పరిశీలన పట్ల అవగాహన తప్పనిసరి అర్బన్ తహసిల్దార్ రాజు

Follow Udayam on Google
MOHAMMAD OSMAN Sep 16, 2026 3:33 PM నిర్మల్General
నిర్మల్ ఎస్ ఐ ఆర్ పున పరిశీలన పట్ల అవగాహన తప్పనిసరి  అర్బన్ తహసిల్దార్ రాజు - Udayam
ఓటర్ల జాబితా సమగ్ర పున పరిశీలన పట్ల ప్రజలలో పరిపూర్ణమైన అవగాహన తప్పనిసరని నిర్మల్ అర్బన్ ఎంఆర్ఓ రాజు పేర్కొన్నారు. గురువారం నిర్మల్ జిల్లా కేంద్రంలోని అస్రా కాలనీ కేంద్రంలో జరుగుతున్న ఎస్ ఐ ఆర్ పునః పరిశీలన ఆయన పర్యవేక్షించారు. ఇందులో ఆర్ ఐ సూపర్వైజర్ మహమ్మద్ మొయినుద్దీన్, కౌన్సిలర్ శేఖ్ ఫిరోజ్, బీఎల్ఓ మహేందర్, మహమ్మద్ ఇస్మాయిల్, మహమ్మద్ ఇంతియాజ్, వైష్ణవి, రమ్య, లక్ష్మి లు ఉన్నారు.

Comments

G
Loading comments...