Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిండుకుండలా మారిన ఎగువ మానేరు

Follow Udayam on Google
babu varun Aug 09, 2026 9:58 AM రాజన్న సిరిసిల్లGeneral
నిండుకుండలా మారిన ఎగువ మానేరు - Udayam
గంభీరావుపేట మండలంలోని నర్మాల ఎగువ మానేరు పూర్తిస్థాయిలో నిండింది. దీంతో మత్తడి పైనుంచి తొలుకులు ప్రారంభమయ్యాయి. దీంతో రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వాగు పరివాహక ప్రాంత ప్రజలు, రైతన్నలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

Comments

G
Loading comments...