వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ ప్రాజెక్టులోకి శుక్రవారం ఎగువ ప్రాంతాల నుంచి వరద ప్రవాహం ప్రారంభమైంది. ప్రాజెక్టు నీటిమట్టం 1,400.25 అడుగులు, నీటి నిల్వ 11.622 టీఎంసీలుగా ఉందని ఏఈఈ సాకేత్ తెలిపారు.
గత 24 గంటల్లో సగటున 2,945 క్యూసెక్కుల ఇన్ప్లే నమోదైంది. అవుట్ ఫ్లో 181 క్యూసెక్కులుగా ఉందని, నీటి నష్టం ఆవిరి రూపంలోనే జరుగుతోందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

