వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ పోలీస్ హెడ్ క్వార్టర్స్ పిస్టల్ పేలి రిజర్వ్డ్ ఇన్స్పెక్టర్ సతీశ్ మృతి చెందారు. ఉదయం పిస్టల్ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు పేలినట్లు సమాచారం.
ఈ విషయం తెలుసుకున్న సీపీ సాయి చైతన్య హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Comments
Loading comments...

