Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ లోనల్ల పోచమ్మ ఆలయంలో చోరీ కేసు నమోదు: SHO

Follow Udayam on Google
raju Sep 03, 2026 11:28 PM నిజామాబాద్General
నిజామాబాద్ లోనల్ల పోచమ్మ ఆలయంలో చోరీ కేసు నమోదు: SHO - Udayam
నిజామాబాద్ 5వ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్ నాగరంలోని నల్ల పోచమ్మ ఆలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగిందని SHO సునీల్ గురువారం తెలిపారు. రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఆలయంలోకి చొరబడి సుమారు రూ.9,000 నగదు ఉన్న ఇనుప పెట్టెను ఎత్తుకెళ్లారని ఫిర్యాదు వచ్చిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని SHO వివరించారు.

Comments

G
Loading comments...