Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నిజామాబాద్ బాలుడి మిస్సింగ్ సీసీ ఫుటేజ్

Follow Udayam on Google
raju Sep 05, 2026 7:35 PM నిజామాబాద్General
నిజామాబాద్ లోని మాతా శిశు సంక్షేమ ఆసుపత్రి నుంచి మూడేళ్ల బాలుడు వేదాన్ అదృశ్యమైన ఘటనపై సీసీ ఫుటేజ్ వైరల్గా మారింది. స్కార్ఫ్ ధరించిన మహిళ ఇద్దరు పిల్లలను తీసుకెళ్తున్న దృశ్యాలు కెమెరాలో రికార్డయ్యాయి. నియాన్స్ తిరిగి వచ్చి, వేదాన్ మహిళా తీసుకెళ్లినట్లు నియాన్ కుటుంబ సభ్యులకు చెప్పాడు. దీంతో కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

Comments

G
Loading comments...