వార్తలకు తిరిగి వెళ్లండి
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలంలో ఆదివారం సాయంత్రం ఆకాశంలో నల్లని మేఘాలు దట్టంగా కమ్ముకున్నాయి. దీంతో వాతావరణం ఆహ్లాదకరంగా
మారి చూపరులను ఆకట్టుకుంది. అద్భుత దృశ్యాన్ని స్థానికులు దృశ్యాలను తమ ఫోన్లలో బంధించారు.
Comments
Loading comments...

