Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటి హక్కులను తాకట్టు పెడితే ప్రజలు క్షమించరు

Follow Udayam on Google
puppala mahipal Aug 10, 2026 6:33 PM జగిత్యాలGeneral
నీటి హక్కులను తాకట్టు పెడితే ప్రజలు క్షమించరు - Udayam
తెలంగాణ నీటి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టాలని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. కాళేశ్వరం, తుమ్మిడిహెట్టి ప్రాజెక్టులపై స్పష్టమైన కార్యాచరణ రూపొందించాలని కోరారు . రైతులను ఆదుకునేందుకు ఫసల్‌ బీమా యోజనను సమర్థంగా అమలు చేయాలని,ప్రాజెక్టుల విషయంలో జాప్యం చేస్తే తెలంగాణ ప్రజలు క్షమించరని జీవన్‌రెడ్డి హెచ్చరించారు.

Comments

G
Loading comments...