వార్తలకు తిరిగి వెళ్లండి

అమరచింత మునిసిపాలిటీకి చెందిన నీట్ ర్యాంకర్లు, నుజాహత్, అసిఫా నౌ సీన్, జగన్లను సోమవారం అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సయ్యద్ ఫరూక్ (బీ&డీ ప్రాజెక్ట్) గుజరాత్ ఆధ్వర్యంలో శాలువా పూలమాలలతో ఘనంగా సన్మానించారు.
బీడీ కార్మికుల కుటుంబాల్లో పుట్టి అద్భుత ప్రతిభ కనబరచడం పై సయ్యద్ ఫరూక్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కోఆప్షన్ సభ్యులు అజయ్, ఎండి అన్సారీ, షేక్ పాషా కే వెంకటస్వామి పాల్గొన్నారు.
Comments
Loading comments...

