వార్తలకు తిరిగి వెళ్లండి

జిల్లాలో నీట్-పీజీ-2026 పరీక్షను పారదర్శకంగా నిర్వహించాలని డీఆర్ఓ ఎన్.ఎస్.కె. ఖాజావలి అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడుతూ.. ఈ నెల 30న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ఆరు కేంద్రాల్లో ఆన్లైన్ ద్వారా ఈ పరీక్ష జరుగుతుందని తెలిపారు.
కేంద్రాల వద్ద పోలీస్ బందోబస్తుతో పాటు విద్యుత్, రవాణా, వైద్య సదుపాయాలు కల్పించాలని సూచించారు.
Comments
Loading comments...

