వార్తలకు తిరిగి వెళ్లండి

నిడుబ్రోలు రైల్వే స్టేషన్లో మంగళవారం రైలు ఢీకొనడంతో సుమారు 50 సంవత్సరాల వయస్సు ఉన్న గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వద్ద ఎలాంటి వస్తువులు, ఆధారాలు లభించలేదు.
మృతుడి ఆచూకీ, వివరాలు తెలిసిన వారు తెనాలి జీఆర్పీ ఎస్ఐ ఎల్. సరస్వతిని సంప్రదించాలని పోలీసులు కోరారు.
Comments
Loading comments...

