వార్తలకు తిరిగి వెళ్లండి

నిడమనూరు మండలం వేంపాడులోని మహాత్మా జ్యోతిబా పూలే బీసీ గురుకుల పాఠశాలకు చెందిన తొమ్మిది మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయి సాఫ్ట్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. నల్లగొండలో జరిగిన పోటీల్లో వారు ప్రతిభ కనబరిచినట్లు ప్రిన్సిపాల్ రాజశేఖర్ తెలిపారు.
శుక్రవారం ఆదిలాబాద్ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో విద్యార్థులు పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.
Comments
Loading comments...

