వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ జిల్లా చంద్రంపాలెం జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల రూ.10 కోట్లకు పైగా నిధులతో అధునాతన సౌకర్యాలను సంతరించుకుంది. శనివారం మంత్రి లోకేశ్ వీటిని ప్రారంభించనున్నారు.
దివీస్ లేబొరేటరీస్ రూ.6.5 కోట్ల సీఎస్ఆర్ నిధులతో క్రీడా మైదానం, మూడు ఆర్వో ప్లాంట్లు, డ్రైనేజీ వ్యవస్థ, కళావేదిక, సీసీ దారులు, ల్యాండ్స్కేపింగ్ వంటి సౌకర్యాలను కల్పించింది.
Comments
Loading comments...

