వార్తలకు తిరిగి వెళ్లండి
శంషాబాద్లో సరికొత్త ప్రకృతివనం

Photo Gallery
శంషాబాద్లో 280 ఎకరాల్లో భారీ పట్టణ ప్రకృతివనాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. పచ్చిక బయళ్లు, చెరువులు, వాకింగ్ ట్రాక్లతో సహజ అటవీ వాతావరణాన్ని తలపించేలా దీన్ని తీర్చిదిద్దుతున్నారు.
ఈ రక్షిత అటవీ ప్రాంతాన్ని వచ్చే కొన్ని నెలల్లోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు.
Comments
Loading comments...