వార్తలకు తిరిగి వెళ్లండి
డైరీ రాసి దొరికిపోయిన డీఎస్పీ!

Photo Gallery
ఏసీబీకి పట్టుబడిన డీఎస్పీ భీమ్రెడ్డి చార్ధామ్ యాత్రకు వెళ్లేముందు తన వందల కోట్ల అక్రమాస్తులు, బినామీల వివరాలను ఒక డైరీలో రాసి, ఆ ఫొటోలను కుమారులకు వాట్సాప్ చేశారు.
సోదాల్లో ఏసీబీ అధికారులు ఈ డైరీ, ఫోన్ ఫొటోలను స్వాధీనం చేసుకుని, ఆ వివరాల ఆధారంగా బినామీల ఇళ్లపై దాడులు చేసి భారీ ఆస్తుల గుట్టు రట్టు చేశారు.
Comments
Loading comments...