Back to feed
పీఎఫ్ నగదు విత్డ్రాకు కొత్త మార్గం
Priya Jun 18, 2026 9:51 AM అల్ ఇండియా 10 views2 days ago

ఈ నెలాఖరు నుంచి పీఎఫ్ చందాదారులు యూపీఐ మరియు ఏటీఎంల ద్వారా తమ నగదును సులభంగా విత్డ్రా చేసుకోవచ్చు. 'ఈపీఎఫ్ఓ 3.0'లో భాగంగా ఈ సరికొత్త డిజిటల్ సదుపాయాన్ని అందుబాటులోకి తెస్తున్నట్లు సంస్థ వెల్లడించింది.
ఖాతాదారులు తమ పీఎఫ్ నిల్వల్లో 75 శాతం వరకు తక్షణమే పొందవచ్చు. మిగిలిన 25 శాతం భవిష్యత్తు కోసం జమగా ఉంచాలి. ఎన్పీసీఐ భాగస్వామ్యంతో ఈ ప్రక్రియ మరింత సురక్షితంగా, వేగంగా జరగనుంది.
Comments
Loading comments...



