వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మన దేశ పరీక్షల వ్యవస్థను మరింత పారదర్శకంగా, దృఢంగా మార్చేందుకు పార్లమెంట్ నూతన బిల్లును ఆమోదించిందని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు.
ఈ చట్టం వల్ల పోటీ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందని, కష్టపడి చదివే లక్షలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత భవిష్యత్తుకు పూర్తి రక్షణ దక్కుతుందని ఆయన స్పష్టం చేశారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఇది ఉపయోగపడుతుందన్నారు.
Comments
Loading comments...
