వార్తలకు తిరిగి వెళ్లండి
కుక్క అడ్డొచ్చి బైక్ ప్రమాదం

రోడ్డుపై కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిన ఘటనలో తాత, మనవరాలు గాయపడ్డారు. పెంటపాడుకు చెందిన సింహాద్రి మోహనా చారి, మనవరాలు గిరిజ వర్షిత ఏలూరు నుంచి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ఒక్కసారిగా శునకం అడ్డురావడంతో వీరు కిందపడిపోయారు. గాయపడిన ఇరువురిని 108 వాహనంలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...