వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డుపై కుక్క అడ్డు రావడంతో ద్విచక్ర వాహనం అదుపు తప్పి కింద పడిన ఘటనలో తాత, మనవరాలు గాయపడ్డారు. పెంటపాడుకు చెందిన సింహాద్రి మోహనా చారి, మనవరాలు గిరిజ వర్షిత ఏలూరు నుంచి స్వగ్రామానికి బైక్పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద ఒక్కసారిగా శునకం అడ్డురావడంతో వీరు కిందపడిపోయారు. గాయపడిన ఇరువురిని 108 వాహనంలో తాడేపల్లిగూడెం ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు.
Comments
Loading comments...

