వార్తలకు తిరిగి వెళ్లండి
ఆటో బోల్తాపడి వ్యక్తి మృతి

పాలకొల్లు పట్టణంలోని దేశాలమ్మ ఆలయం సమీపంలో ఆటో అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో రాజోలుకు చెందిన గుబ్బల సత్యనారాయణ (57) అక్కడిక్కడే మృతి చెందారు. హైదరాబాద్లో అల్లుడిని కలిసి తిరిగి వస్తూ, పాలకొల్లు బస్టాండ్కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఈ ఘటనలో మృతుడి భార్య రాజేశ్వరితో పాటు మరో ప్రయాణికుడు దుర్గాప్రసాద్ గాయపడ్డారు. స్థానికులు వారిని ఆసుపత్రికి తరలించగా, పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...