Udayam Digital
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

మంచినీటి చేపల పెంపకంలో ఏపీ నంబర్ వన్

ధనుష్ రెడ్డి Jul 10, 2026 10:00 AM అమరావతి 0 viewsabout 1 hour ago
మంచినీటి చేపల పెంపకంలో ఏపీ నంబర్ వన్ - Udayam Digital
దేశీయ మంచినీటి చేపల పెంపకంలో ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో నిలిచింది. కృత్రిమ ప్రజనన సాంకేతికత, చైనీస్ సర్క్యులర్ హేచరీల విధానంతో రాష్ట్రంలో చేప పిల్లల ఉత్పత్తి రంగం విప్లవాత్మక మార్పులతో దూసుకుపోతోంది. గోదావరి, కృష్ణా డెల్టా ప్రాంతాల నెట్‌వర్క్ ద్వారా తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, ఒడిశా వంటి పొరుగు రాష్ట్రాలకు కూడా ఇక్కడి నుంచే నాణ్యమైన చేప పిల్లలు సరఫరా అవుతున్నాయి.

Comments

G
Loading comments...