వార్తలకు తిరిగి వెళ్లండి
ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం

రాయలసీమలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య రాజకీయ ఉద్రిక్తతలు పెరిగాయి. కర్నూలు, తాడిపత్రి, చంద్రగిరి తదితర నియోజకవర్గాల్లో ఇరు పార్టీల ముఖ్య నేతల మధ్య ఘర్షణలు, పరస్పర దాడులు తీవ్రరూపం దాల్చాయి.
ప్రజలు సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూస్తుంటే, నాయకులు మాత్రం రాజకీయ పంతాలు, ఘర్షణలతో బిజీగా కాలం గడుపుతున్నారు.
Comments
Loading comments...