Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గడియారం ఆసుపత్రి ఆధునికీకరణకు కొత్త శోభ

Follow Udayam Digital on Google
గడియారం ఆసుపత్రి ఆధునికీకరణకు కొత్త శోభ - Udayam Digital
కర్నూలు పాతబస్తీలోని 156 ఏళ్ల చారిత్రక గడియారం ఆసుపత్రి ఆధునికీకరణ పనులు పూర్తికాగా, వాటిని రాష్ట్ర మంత్రి టీ.జీ. భరత్ బుధవారం రాత్రి ప్రారంభించారు. వారసత్వాన్ని కాపాడుతూ ఆధునిక వైద్య అవసరాలకు అనుగుణంగా క్రెడాయ్ సంస్థ సీఎస్‌ఆర్ నిధులతో ఈ పనులు చేపట్టింది. కొండారెడ్డి బురుజు ఉద్యానవనంలో సందర్శకుల కోసం ఏర్పాటు చేసిన ఔట్‌డోర్ ప్రొజెక్టర్ స్క్రీన్‌ను కూడా మంత్రి ప్రారంభించారు.

Comments

G
Loading comments...