వార్తలకు తిరిగి వెళ్లండి
గవర్నర్ను కలిసిన కొత్త సీఎస్ సంజయ్ జాజు

రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిన సంజయ్ జాజు శుక్రవారం గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎస్ను అభినందించిన గవర్నర్, పాలనాంశాలపై చర్చించారు.
అలాగే ఎంపీ ధర్మపురి అరవింద్, ఎస్బీఐ ప్రతినిధులు కూడా గవర్నర్ను వేర్వేరుగా కలిసి రాష్ట్ర సమగ్రాభివృద్ధి, తెలంగాణ విజన్–2047 ప్రణాళికలపై చర్చించారు.
Comments
Loading comments...