వార్తలకు తిరిగి వెళ్లండి

భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలోని భాస్కర్గడ్డలో నూతనంగా ఏర్పాటు చేసిన కాలనీకి ‘కాలోజీ నగర్’గా నామకరణం చేశారు. ఓనపాకల కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి 11వ వార్డు కౌన్సిలర్ మోతే రాజన్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కాలోజీ ఆశయాలను స్మరించుకున్నారు. కొండా యువసేన జిల్లా అధ్యక్షుడు గజవెల్లి అర్జున్, కాలనీవాసులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

