వార్తలకు తిరిగి వెళ్లండి

గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయంలో నూతనంగా నిర్మించిన అధునాతన ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ (ATC) కాంప్లెక్స్ను కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు ఘనంగా ప్రారంభించారు.
ఆంధ్రప్రదేశ్ వైమానిక రంగాన్ని మరింత బలోపేతం చేసేలా, అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా విమానాల రాకపోకల పర్యవేక్షణ, ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు ఈ సరికొత్త సాంకేతికత దోహదపడనుంది.
Comments
Loading comments...

