వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొండ నగర పంచాయతీలో వార్డుల సంఖ్య 20 నుంచి 28కి పెరిగినట్లు కమిషనర్ నూకరాజు సోమవారం తెలిపారు. మరో 8 వార్డులు పెంచినట్లు పేర్కొన్నారు.
ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించి ప్రభుత్వానికి నివేదించినట్లు తెలిపారు. రాబోయే ఎన్నికలు 28 వార్డుల్లోనే జరుగుతాయని వెల్లడించారు.
Comments
Loading comments...

