వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రీవెన్స్ డేలో వచ్చిన ఫిర్యాదులపై క్షేత్రస్థాయిలో పరిశీలనకు నెల్లూరు కార్పొరేషన్ కమిషనర్ నందన్ మంగళవారం 28, 44, 52వ డివిజన్లు, రంగనాయకులపేటలో పర్యటించారు. అధికారులతో కలిసి సమస్యల వివరాలు సేకరించారు.
నందన్ సమస్యలు పునరావృతం కాకుండా శాశ్వత పరిష్కారం చూపేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ పర్యటనలో నగరపాలక సిబ్బంది పాల్గొన్నారు.
Comments
Loading comments...

