వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం జిల్లాలో గిరిజన నిరుద్యోగ యువతకు అమర రాజా స్కిల్ ఆధ్వర్యంలో ఉచిత మల్టీ స్కిల్ టెక్నీషియన్ శిక్షణ అందిస్తున్నట్లు ITDA పీవో వైశాలి బుధవారం తెలిపారు. 18-30 ఏళ్ల వయసుగల 10 నుంచి డిగ్రీ వరకు చదివిన యువత అర్హులు.
శిక్షణ సమయంలో నెలకు రూ.13,392 స్టైఫండ్ అనంతరం రూ.3 లక్షల వార్షిక వేతనంతో ఉద్యోగ అవకాశం కల్పిస్తారన్నారు. ఆసక్తి గలవారు ఆగస్టు 23లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

