వార్తలకు తిరిగి వెళ్లండి

మాదాపూర్లోని నెక్టార్ గార్డెన్స్లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు హుస్సేన్ నాయక్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్వాతంత్య్ర సమరయోధులకు నివాళులర్పించారు.
రాజ్యాంగ పరిరక్షణ, జాతీయ ఐక్యత, గిరిజనుల సంక్షేమం, సాధికారతకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. దేశాభివృద్ధికి అందరూ కలిసికట్టుగా ఉండాలన్నారు.
Comments
Loading comments...

