Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీట్‌ పీజీ పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పటిష్ఠం చేయాలి

Follow Udayam on Google
విహార్ Aug 18, 2026 11:26 AM భద్రాద్రి కొత్తగూడెంతెలంగాణ
నీట్‌ పీజీ పరీక్షా కేంద్రాల్లో ఏర్పాట్లు పటిష్ఠం చేయాలి - Udayam
సుజాతనగర్‌ తహశీల్దార్‌ పరీక్షా కేంద్రాన్ని కలెక్టర్‌ అంకిత్‌ ముందుగా సందర్శించి ఫర్నిచర్‌, తాగునీరు, మరుగుదొడ్ల వసతులను పరిశీలించారు. లోటుపాట్లు ఉంటే వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రం పరిసరాల్లో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు సెక్షన్‌ 163 అమలు చేయాలని సూచించారు. సమీప జిరాక్స్‌ కేంద్రాలను మూసివేయించి, పరీక్ష సమయంలో తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.

Comments

G
Loading comments...