వార్తలకు తిరిగి వెళ్లండి

కర్నూలు జిల్లాలో ఆదివారం నీట్ పీజీ–2026 ఆన్లైన్ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. 7 కేంద్రాల్లో 2,114 మంది దరఖాస్తు చేసుకోగా 2,087 మంది (98.72%) హాజరయ్యారు.
27 మంది గైర్హాజరయ్యారు. పుల్లారెడ్డి, కేవీ సుబ్బారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలల్లోని పరీక్షా కేంద్రాలను కలెక్టర్ డా. ఏ.సిరి పరిశీలించారు. పరీక్షలు నిబంధనల మేరకు పారదర్శకంగా నిర్వహించినట్లు తెలిపారు.
Comments
Loading comments...

