వార్తలకు తిరిగి వెళ్లండి
నీట్ పేపర్ లీక్పై ఫాస్ట్ ట్రాక్ కోర్టులు: బండి సంజయ్

నీట్ పేపర్ లీక్ వ్యవహారంలో నిందితులకు కఠిన శిక్ష పడేలా కేంద్రం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేసిందని, సీబీఐ ఇప్పటికే 17 మందిని అరెస్ట్ చేసిందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు.
నాంపల్లిలోని బీజేపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని 40 రోజుల్లోనే పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
Comments
Loading comments...