వార్తలకు తిరిగి వెళ్లండి

శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు కీలకమని ఎలిగేడు ఎస్సై మధుకర్ అన్నారు. గురువారం గ్రామపంచాయతీ కార్యాలయంలో వ్యాపారులు, దుకాణదారులతో సమావేశమై ప్రతి దుకాణం వద్ద కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.
ప్రధాన కూడళ్లలో కెమెరాల ఏర్పాటుకు సహకరించాలని సూచించారు. నేరాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించేందుకు సీసీ కెమెరాలు ఉపయోగపడతాయని తెలిపారు.
Comments
Loading comments...

