వార్తలకు తిరిగి వెళ్లండి

ములుగు జిల్లా పోలీస్ కార్యాలయంలో శుక్రవారం ఎస్పీ కేకన్ సుధీర్ రామ్నాథ్ ఐపీఎస్ ఆధ్వర్యంలో ఆగస్టు నెల నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల దర్యాప్తులో జాప్యం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
జీరో ఎఫ్ఐఆర్లను తక్షణమే నమోదు చేసి సంబంధిత స్టేషన్కు బదిలీ చేయాలని, సైబర్, ప్రాపర్టీ నేరాలపై వేగంగా దర్యాప్తు చేయాలని ఆదేశించారు.
Comments
Loading comments...

