వార్తలకు తిరిగి వెళ్లండి

నేర రహిత సమాజ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని మున్సిపల్ వైస్ చైర్మన్ అర్థ సుధాకర్రెడ్డి కోరారు. వికారాబాద్ పట్టణంలోని సీసీ కెమెరాల మరమ్మతుల కోసం రూ.2 లక్షల చెక్కును అందజేశారు.
నేరాల నియంత్రణలో తనవంతు బాధ్యతగా ఈ సాయం చేసినట్లు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు దాతలు ముందుకొచ్చి విరాళాలు అందించి నేర రహిత వికారాబాద్ నిర్మాణానికి సహకరించాలని కోరారు.
Comments
Loading comments...

