వార్తలకు తిరిగి వెళ్లండి

చెట్ల కొమ్మల తొలగింపు పనుల కారణంగా కేతిరెడ్డి పల్లి ఫీడర్ పరిధిలో విద్యుత్ సరఫరా నిలిపి వేయనున్నారు.
కేతిరెడ్డిపల్లి, చింతకుంట తండా, ఎక్వాయ పల్లి, చెన్నంగులగడ్డ తండాల్లో ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు అంతరాయం ఉంటుందని రాజాపూర్ ఏడీ నవీన్కుమార్ తెలిపారు.
Comments
Loading comments...

