వార్తలకు తిరిగి వెళ్లండి

జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి డాక్టర్ సి.లక్ష్మారెడ్డి నేడు ఊర్కొండ మండలంలో పర్యటించనున్నారు. మండల కేంద్రానికి చెందిన బీఆర్ఎస్ గ్రామ అధ్యక్షుడు పోలే నరేష్ కుమార్తె నూతన వస్త్రాలంకరణ మహోత్సవంలో మధ్యాహ్నం 2:50 గంటలకు పాల్గొంటారు.
పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు హాజరుకావాలని కోరారు.
Comments
Loading comments...

