వార్తలకు తిరిగి వెళ్లండి

ఏపీ రాష్ట్ర చిన్న , మద్య తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ శుక్రవారం గంట్యాడ మండలం కోటారుబిల్లి జంక్షన్ సమీపంలో ఉన్న TTD కల్యాణ మండపంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు.
ఈ మేరకు మంత్రి కార్యాలయ వర్గాలు ఓ ప్రకటనలో ప్రజా దర్బార్ కార్యక్రమానికి కలెక్టర్, జిల్లాస్థాయి, మండలస్థాయి అధికారులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు.ప్రజలు దీనిని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Comments
Loading comments...

