వార్తలకు తిరిగి వెళ్లండి

కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలను కాంగ్రెస్ ప్రభుత్వం నిలిపివేయడాన్ని నిరసిస్తూ కేటీఆర్ పిలుపు మేరకు నేడు ఉదయం 9:30 గంటలకు పరిగి పట్టణంలో బీఆర్ఎస్ భారీ నిరసన చేపట్టనుంది.
మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని KMR కార్యాలయం పిలుపునిచ్చింది.
Comments
Loading comments...

