వార్తలకు తిరిగి వెళ్లండి

పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అధ్యక్షతన అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష సమావేశం జరగనుంది.
జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ఈ విషయం వెల్లడించింది. వివిధ శాఖలకు చెందిన జిల్లా అధికార యంత్రాంగం అంతా ఈ సమావేశానికి హాజరుకావాలని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

